- Advertisement -
భద్రాద్రి రామయ్యను ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మిడియా అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అలయ అదికారులు, అర్చకులు అలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీనివాసరావు మాట్లాడుతు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అలయ విశిష్టతలను శ్రీనివాసరావుకు అర్చకులు వివరించారు.

- Advertisement -



