- Advertisement -
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: ఈనెల 19 నుంచి సనత్ నగర్ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం నాడు జలవిహార్ లో మంత్రి తలసాని అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేసినం. విజయం మనదే…. మనకు ఎవరు పోటీ కాదని అన్నారు.

- Advertisement -



