కుటుంబ కలహాలతో అర్ధరాత్రి మూడు దారుణ హత్యలు

- Advertisement -

పల్నాడు జిల్లా:  పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో అర్ధరాత్రి మూడు దారుణ హత్యలు కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి అనంత సాంబశివరావు (50)ను తల్లి అది లక్ష్మి (47) కొడుకు నరేష్ (30) ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికిన చంపిన సమీప బంధువులు… కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు….  నిందితులు ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం….

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular