Sunday, September 8, 2024

ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణకు సీఎం ఆదేశాలు

- Advertisement -

ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణకు సీఎం ఆదేశాలు

హైదరాబాద్ ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణ
జరపాలని సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. BRS ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని HMDA జాయింట్ కమిషనర్ను ఆయన ఆదేశించారు. సీబీఐ లేదా అదే స్థాయి ఉన్న మరో దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.*

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్