ఈరోజు రాత్రి గంటపాటు లైట్లు ఆఫ్ చేయండి

- Advertisement -

ఈరోజు రాత్రి గంటపాటు లైట్లు ఆఫ్ చేయండి

Mar 23, 2024,

ఈరోజు రాత్రి గంటపాటు లైట్లు ఆఫ్ చేయండి
ఇవాళ దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహించనున్నారు. ఈరోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు గంటపాటు అందరూ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ శాఖ కోరింది. వాతావరణంలో మార్పులు, జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టాన్ని కొంతైనా తగ్గించేందుకు ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. కాగా ఏటా ఒకసారి దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో ఈ కార్యక్రమం పాటిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular