Sunday, February 22, 2026

ఆచార్య  జయశంకర్ కు నివాళులు

- Advertisement -

ఆచార్య  జయశంకర్ కు నివాళులు

Tributes to Acharya Jayashankar

కరీంనగర్
ఆచార్య  జయశంకర్  జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ పమేలా సత్పతి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడతాయని అహర్నిశలు శ్రమించిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని  జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి అన్నారు..తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు  ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాడారని  వారి సేవలు మరువలేనివని అన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా ఆయన నిలబడ్డారని కొనియాడారు.
తెలంగా తెలంగాణ ఉద్యమం కోసం  తన జీవితాన్ని త్యాగం చేశారని   అన్నారు. అలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని  కలెక్టర్  అన్నారు. స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమాల్లో అధికారులు చురుకుగా పాల్గొనాలని అధికారులను సూచించారు .
ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్ , బీసీ వెల్ఫేర్ అధికారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్