- Advertisement -
వరద బాధితుల కోసం విరాళాల సేకరణ
Collection of donations for flood victims
పత్తికొండ తెదేపా నాయకులు
పత్తికొండ
పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు విరాళల సేకరణపత్తికొండ: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పత్తికొండలో టిడిపి విరాళాల సేకరణ ప్రారంభించింది. జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివరెడ్డి ఆధ్వర్యంలో పత్తికొండ సుస్వాగతం బోర్డు నుండి పాతపేట వరకు విరాళాలను సేకరించారు. సేకరించిన విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తామని సాంబశివరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బత్తిన వెంకట రాముడు మనోహర్ చౌదరి రామానాయుడు శివ రాముడు శ్రీధర్ రెడ్డి లోక్ నాథ్ వెంకటపతి దస్తగిరి రెడ్డి కాకర్ల లక్ష్మీనారాయణ కడవల సుధాకర్ జూటూరు ఈశ్వరప్ప తిప్పన్న గోపాలయ్య శ్రీనివాసులు తదితరులు ఉన్నారు
- Advertisement -



