Wednesday, March 25, 2026

పంట పొలాలపై  8 ఏనుగుల స్వైర విహారం

- Advertisement -

పంట పొలాలపై  8 ఏనుగుల స్వైర విహారం

8 elephants roam freely on the crop fields

చిత్తూరు
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఏనుగులు హల్ చల్ చేసాయి. ఒకటిన్నర ఎకరా వారిని ఇష్టానుసారం ధ్వంసం చేసాచయి. రాత్రి 11 గంటలరే ఏనుగుల గుంపు పోలాలపై పడింది.  వరి పొలాలను నాశనం చేసాయి. గురువారం తెల్లవారుజాము వరకు ఏనుగులు సంచరించాయి. రైతులు గంగాధర, కనకరత్నం, వాసు, రాజన్న, హరి, చంద్రప్ప కు చెందిన వరి పంటను ధ్వంసం చేసాయి. చేతికి వచ్చిన పంట నోటికి అందక నష్టాల్లో కూరకపై పంట నష్టం  ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్