ఆరగంటపాటు నిలిచిపోయిన మెట్రో రైళ్లు

- Advertisement -

ఆరగంటపాటు నిలిచిపోయిన మెట్రో రైళ్లు

Metro trains stopped for 30 minutes

హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో రైలు లో సాంకేతిక లోపం తలెత్తింది.  దాంతో మెట్రో రైళ్లు సోమవారం ఉదయం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.  30 నిమిషాలు గా మెట్రో సేవలు  నిలిచిపోయాయి.  నాగోల్ -రాయదుర్గం, ఎల్బీ నగర్ – మియాపూర్ రూట్ లో మెట్రో రైళ్ళు నిలిచిపోయాయి.  ఆఫీస్ లకు వెళ్ళే సమయం కావడం తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular