25 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత

- Advertisement -

25 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత

25 gurukula students ill

నెల్లూరు
నెల్లూరు – చంద్రశేఖరపురం గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.  పాఠశాలలోని విద్యార్థలందరూ భోజనం చేసిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలతో 25 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.  దీంతో వారికి ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.. పూర్తిగా కోలుకున్న తర్వాత విద్యార్థులను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular