- Advertisement -
బాపూజీకి నివాళులు
హైదరాబాద్
Tributes to Bapuji
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపుఘాట్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు పాల్గోన్నారు.
అహింసే ఆయుధంగా, సత్యమే మార్గంగా, శాంతియే సందేశంగా జాతికి దిశ చూపిన గాంధీజీ బాట. మనందరికీ నిరంతరం స్ఫూర్తిదాయకం. గాంధీజీ చూపిన బాటలోనే ప్రజా ప్రభుత్వం బాధ్యతాయుతంగా పాలన సాగిస్తోంది. ఆయన ఆలోచనలు నేటి ప్రభుత్వానికి దిశానిర్దేశం, స్ఫూర్తిని వక్తులన్నారు.
- Advertisement -



