Sunday, September 8, 2024

 శ్రీశైల పుణ్య క్షేత్రంలో అరుదైన ఘటన

- Advertisement -

 శ్రీశైల పుణ్య క్షేత్రంలో అరుదైన ఘటన
శ్రీశైలం

A rare incident at Srisaila Punya Kshetra

శ్రీశైలం పాతాళ గంగ రోడ్డు లో వజ్రాల గంగమ్మ  దగ్గర నాగుపాము చంద్ర లింగాన్ని చుట్టుకొని ఉండటం కనిపించింది. నంద్యాల జిల్లా నల్లమల్ల అడవుల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ఎల్లప్పుడూ భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న మల్లికార్జున స్వామిని దర్శించుకునేం దుకు శివభక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుం టారు. శ్రీశైలంలో పాతాళ గంగ వద్ద చంద్ర లింగేశ్వర స్వామి ఉంది. అక్కడ ప్రతిరోజు భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యం లోనే ఆలయ ప్రాంగాణాన్ని శుభ్రం చేసి పూజలు చేశారు. అనంతరం ఓ పెద్ద నాగుపాము అక్కడికి వచ్చి చంద్ర లింగాన్ని చుట్టుకొని కనిపించింది. ఇది చూసిన భక్తులు మల్లికార్జుని వద్దకు వాసుకి స్వయంగా వచ్చిందని సంతోషం. వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలుసుకున్న భక్తులు.. ఈ అద్భుతాన్ని చూసేందుకు ఎగబడ్డారు.ఈ సంఘటనను కొందరు భక్తులు
తమ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. ఆ వీడియో వైరల్ గా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్