Monday, January 13, 2025

ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసిన పాము

- Advertisement -

ఒకే గురుకుల పాఠశాలలో ఆరుగురిని కాటేసిన పాము

A snake that bit six people in the same gurukula school

గురుకుల పాఠశాలల్లో ఆగని పాము కాట్లు
జగిత్యాల
పెద్దాపుర్ గురుకుల పాఠశాలలో ఉదయం మరో విద్యార్థి యశ్విత్  పాము కాటుకు గురయ్యాడు.  వెంటనే విద్యార్దిని కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి సిబ్బంది తరలించారు. బుధవారం నాడు  ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని పాము కరిచింది. ఇద్దరు విద్యార్థులకు చికిత్స కొనసాగుతోంది. ఘటనతో విద్యార్దుల తల్లిదండ్రులు అందోళనలో పడ్డారు. ఇదే పాఠశాలలో గతంలొఓ పాము  ఆరుగురిని కాటేసింది.   ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్