Sunday, September 8, 2024

అక్రమాలకు పాల్పడితే ఎవడైనా జైలుకే

- Advertisement -

రౌడీయిజం చేస్తే తాటతీస్తా…

పరాయి వాళ్ళ భూములు అక్రమిస్తే నా అనుచరులైనా సహించేది లేదు

పాత రోజులు కావివి…అన్యాయంపై తిరగబడే రోజులు….

తొమ్మిదిన్నర ఏళ్లుగా సూర్యాపేట ప్రశాంతంగా ఉంది…

శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి…

మంత్రి  జగదీష్ రెడ్డి

సూర్యాపేట :  సూర్యాపేటలో ఎవడయినా రౌడీయిజం చేస్తే తాట తీస్తా అంటూ హెచ్చరించారు సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి..పరాయి వాళ్ళ భూములు అక్రమిస్తే నా అనుచరులైనా సహించేది లేదన్నారు. అక్రమాలకు పాల్పడితే ఎవడైనా జైలుకే అని వార్నింగ్ ఇచ్చారు .ఇవి పాత రోజులు కావనీ…అన్యాయం పై తిరగబడే రోజులనీ గుర్తుచేశారు.తొమ్మిదిన్నర ఏళ్లుగా సూర్యాపేట ప్రశాంతంగా ఉందన్నారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందనీ భూ కబ్జా దారులకు మంత్రి జగదీష్ రెడ్డి సుతి మెత్తని కౌంటరిచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్