Sunday, September 8, 2024

ఏపీ వాలంటీర్లకు రూ. 10,000 జీతం !

- Advertisement -

పీ వాలంటీర్లకు టీడీపీ ఛీప్‌ చంద్రబాబు నాయుడు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చారు. వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతామని ప్రకటించారు టీడీపీ ఛీప్‌ చంద్రబాబు నాయుడు.

టీడీపీ అధికారంలోకి వస్తే రూ. 5000 ఉన్న జీతాన్ని రూ. 10,000 లకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని వారిని కొనసాగిస్తామని తెలిపారు.

ప్రజలందరికీ ప్రగతితో పాటు సాధికారత రావాలి అన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఉగాది పర్వదినం సందర్భంగా చంద్రబాబు పంచాంగ కర్త మాచిరాజు వేణుగోపాల్ నేతృత్వంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని తెలిపారు. 128 అసెంబ్లీ, 24 లోక్ సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందని వివరించారు. చంద్రబాబే రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతారని వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్