Tuesday, May 20, 2025

తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

- Advertisement -

తెలంగాణలో 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

హైదరాబాద్:జులై 08
తెలంగాణలో కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 34 మంది కార్పొరేషన్ ఛైర్మన్లను నియమిస్తూ,ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.

పలు కార్పొరేషన్లకు గతం లోనే ఛైర్మన్లను ప్రకటించిన ప్పటికీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జీవో విడుదలను పెండింగ్‌లో ఉంచింది. ప్రస్తుతం కోడ్ ముగియడంతో అధికారి కంగా ఉత్తర్వులు ఇచ్చింది.

విత్తనాభివృద్ధి ఛైర్మన్‌గా అన్వేష్‌రెడ్డి.

ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కాసుల బాలరాజు

ఆయిల్‌ సిడ్స్‌ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి.

రాష్ట్ర సహకార సంఘం ఛైర్మన్‌గా మోహన్‌రెడ్డి

గిడ్డంగులు సంస్థ ఛైర్మన్‌గా నాగేశ్వరరావు

ముదిరాజ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌

మత్స్యసహకార సమాక్య ఛైర్మన్‌గా మెట్టు సాయికుమార్‌

గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌గా రియాజ్‌

అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పొదెం వీరయ్య

ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కాల్వ సుజాత

పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా గురునాథ్‌రెడ్డి

సెట్‌ విన్‌ ఛైర్మన్‌గా గిరిధర్‌రెడ్డి కనీస వేతనాల సలహా బోర్డు ఛైర్మన్‌గా జనక్‌ ప్రసాద్‌

నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ విజయ్‌బాబు

హస్త కళల అభివృద్ధి ఛైర్మన్‌గా నాయుడు సత్యనారాయణ

ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అనిల్‌ ఎర్రవాత్‌

టీజీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నిర్మలాజగ్గారెడ్డి

వాణిజ్య ప్రోత్సాహక కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా ప్రకాశ్‌రెడ్డి

సాంకేతిక సేవల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మన్నె సతీష్‌కుమార్‌

పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా చల్లా నరసింహారెడ్డి

శాతవాహన పట్టాణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కె.నరేందర్‌రెడ్డి

కాకతీయ పట్టాణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఈ.వెంకటరామిరెడ్డి

రహదారి అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మల్‌రెడ్డి రామిరెడ్డి

పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పటేల్‌ రమేశ్‌రెడ్డి

తెలంగాణ ఫుడ్స్‌ ఛైర్మన్‌గా ఎం.ఎ.ఫహిమ్‌

మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్స్‌న్‌గా శోభారాణి

వికలాంగుల కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌గా ఎం.వీరయ్య

స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌గా శివసేనారెడ్డి

సంగీత నాట్య అకాడమీ ఛైర్‌పర్సన్‌గా అలేక్య పుంజాల

ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఎన్‌.ప్రీతం

బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నూతి శ్రీకాంత్‌

ఎస్టీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బెల్లయ్య నాయక్‌

గిరిజన కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా కె.తిరుపతి

ఎంబీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జైపాల్‌

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్