Thursday, February 19, 2026

ఉత్తమ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పోలీస్ సేవ పథకానికి ఏఎస్ఐ రాములు ఎంపికయ్యారు..

- Advertisement -

ఉత్తమ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పోలీస్ సేవ పథకానికి ఏఎస్ఐ రాములు ఎంపికయ్యారు..

-పెద్ద కొడప్గల్ మండల అధ్యక్షులు NSUI పవార్ రాంసింగ్ సన్మానించారు…

కామారెడ్డి / జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి, జనవరి 02 ( వాయిస్ టుడే )

కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండలం లోని మంగళవారం నాడు ఉత్తమ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పోలీస్ సేవ పథకానికి కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గా నిధులు నిర్వహిస్తున్న రాములు ఎంపికయ్యారు , NSUI పెద్ద కొడప్గల్ మండల అధ్యక్షులు NSUI పవార్ రాంసింగ్, టీం యోగేష్, కని రామ్, రామ్ సింగ్, ఏఎస్ఐ రాములు ని సన్మానించడం జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్