Saturday, February 15, 2025

ఎక్సైజ్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా

- Advertisement -

ఎక్సైజ్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా

BJP dharna in front of excise office

వికారాబాద్
వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ ఆఫీస్ ముందు నూతన సంవత్సర సందర్భంగా మద్యం షాపుల సమయాన్ని రాత్రి 10 , నూండి 1 , గంటల వరకు పెంచడంతో దానికి నిరసనగా వికారాబాద్ బీజేపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్క్లర్ కాపిని ఎక్సైజ్ ఆపీస్ ముందు తగలపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం సమయం పొడిగింపు జీఒను వెనక్కు తీసుకోక పోతే వైన్స షాపులపై దాడిచేయడానికైన వెనకాడమంటు వికారాబాద్ బీజేపి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్