Saturday, March 7, 2026

పార్లమెంటు ఎన్నికలకు ఇన్చార్జిలను నియమించిన బిజెపి అధిష్టానం

- Advertisement -

పార్లమెంటు ఎన్నికలకు ఇన్చార్జిలను నియమించిన బిజెపి అధిష్టానం

హైదరాబాద్ జనవరి 08

లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ స్పీడ్ పెంచింది. సోమవారం పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ చార్జులను నియమించింది.

ఈ మేరకు పార్టీ అధిష్టానం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఆదిలాబాద్‌కు పాయల్ శంకర్,

పెద్దపల్లి – రామారావు పటేల్,

కరీంనగర్‌ – ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా,

నిజామాబాద్‌ – ఏలేటి మహేశ్వర్ రెడ్డి,

జహీరాబాద్‌ – కాటిపల్లి వెంకటరమణారెడ్డి,

మెదక్‌ – హరీష్ బాబు,

మల్కాజ్‌గిరి – పైడి రాకేశ్ రెడ్డి,

సికింద్రాబాద్ – డాక్టర్‌ కే.లక్ష్మణ్‌,

హైదరాబాద్‌ – రాజాసింగ్,

చేవెళ్ల – వెంకట నారాయణ రెడ్డి,

మహబూబ్‌నగర్ – రామచందర్ రావు,

నాగర్‌కర్నూలు – రంగారెడ్డి, నల్లగొండ – చింతల రామచంద్రా రెడ్డి,

భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్,

వరంగల్‌ – మర్రి శశిధర్ రెడ్డి,

మహబూబాబాద్ – గరికపాటి మోహన్ రావు,

ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు.

కాగా, పార్టీ కీలక నేతలైనా బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్‌, రఘునందన్ రావు, డీకే అరుణ, కిషన్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించకపోవడం గమనార్హం

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్