జగిత్యాల జిల్లాలో ఇద్దరూ డీఎస్పీలకు స్థానచలనం

- Advertisement -

జగిత్యాల జిల్లాలో ఇద్దరూ డీఎస్పీలకు స్థానచలనం

జగిత్యాల డీఎస్పీ గా రఘు చందర్,మెట్ పల్లి డిఎస్పీ గా ఉమా మహేశ్వర రావు

జగిత్యాల

రాష్ట్ర వ్యాప్తంగా 110 మంది డిఎస్పీల బదిలీలు చేపట్టగా జగిత్యాల జిల్లాల్లోని ఇద్దరిని బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
జగిత్యాల డీఎస్పీ ఎన్. వెంకట స్వామిని సీపీటీసీ హైదరాబాద్ ఏసీపీగా బదిలీ కాగా ఆయన స్థానంలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఏఎస్పీ డి.రఘుచందర్ ను జగిత్యాల డిఎస్పీ గా నియమకం చేశారు.
మెట్ పల్లి డీఎస్పీ వి. రవీందర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆయనును డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీచేశారు.
సైబర్ క్రైమ్ డీఎస్పీగా పనిచేసిన
కె.ఉమా మహేశ్వర్రావు మెట్ పల్లి డీఎస్పీగా బదిలీ అయ్యారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular