Sunday, September 8, 2024

ఢిల్లీలో బస్సు బీభత్సం

- Advertisement -

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బస్సు బీభత్సం సృష్టించింది.  అదుపుతప్పిన బస్సు.. కారు, ఆటోను, బైకు ఢీకొంది.  ఆపై ఫుట్పాత్ దగ్గర పార్క్ చేసిన ద్విచక్రవాహనాలపైకి కూడా దూసుకెళ్లింది.  ఒక్కసారిగా బస్సు దూసుకురావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.  ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Bus riots in Delhi
Bus riots in Delhi
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్