- Advertisement -
కేసీఆర్ అన్న కుమారుడిపై కేసు
TS: BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్న
కుమారుడు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు (కన్నా
రావు)పై కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా
ఆదిభట్లలో రెండు ఎకరాల భూమిని కబ్జా
చేసేందుకు ప్రయత్నించారని OSR ప్రాజెక్ట్స్ డైరెక్టర్
శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఫెన్సింగ్ తొలగించి
హద్దు రాళ్ళు పెట్టినట్టు పేర్కొన్నారు. దీంతో
కన్నారావుతో పాటు BRS నాయకులు మొత్తం 38
మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -