Wednesday, January 22, 2025

పోలవరం లో చంద్రబాబు పర్యటన

- Advertisement -

పోలవరం లో చంద్రబాబు పర్యటన

Chandrababu's visit to Polavaram

పోలవరం
సోమవారం ఉదయం 12.00 గంటల ప్రాంతంలో పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు.
ముఖ్యమంత్రి కి స్వాగతం పలికిన మంత్రులు , అధికారులు తదితరులు స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర జల వనరుల శాఖామంత్రి నిమ్మల రామా నాయుడు, హౌసింగ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. మనోహర్ , ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ , ఎమ్మేల్యే లు చిర్రి బాలరాజు, మిరియాల శిరీష దేవి, మద్ధిపాటి వెంకట రాజు, పలువురు ఎమ్మెల్యేలు , జిల్లా కలెక్టర్ లు వెట్రిసెల్వి , పి ప్రశాంతి, ఎస్పి శివ ప్రతాప్ కిషోర్,  ఇరిగేషన్ అధికారులు, మెగా కంపనీ ప్రతినిధులు, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు వున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్