Friday, January 17, 2025

సర్వదర్శనం టోకెన్ల జారీ విధానంలో మార్పులు

- Advertisement -

సర్వదర్శనం టోకెన్ల జారీ విధానంలో మార్పులు

Changes in Sarvadarshan Tokens Issuance Procedure

తిరుమల
వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ విధానంలో మార్పులు చేసారు. జనవరి 9న ఉదయం 5 గంటలకు  టీటీడీ ఆఫ్లైన్లో టోకెన్లు జారీ చేయనుంది. జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి వైకుంఠ ద్వారదర్శనం వుంటుంది. రోజుకి 40 వేల చొప్పున సర్వదర్శనం భక్తులకు టోకెన్లు జారీ చేస్తారు. 10, 11, 12 తేదీలకు సంబంధించి 1 లక్షా 20 వేల టోకెన్లు ఇవ్వనుంది. మిగిలిన రోజులకు సంబంధించి ముందు రోజు రెగ్యులర్ కౌంటర్ల ద్వారా టోకెన్లు కేటాయింపులుంటాయి. తిరుపతిలో 8, తిరుమలలో ఒక కేంద్రాలలో 91 కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్