Wednesday, April 23, 2025

జపాన్‌ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

- Advertisement -

జపాన్‌ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
టోక్యో ఏప్రిల్ 16

Chief Minister Revanth Reddy arrives in Japan

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్‌ చేరుకున్నారు. రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.  ఈ నెల 22 వరకు జపాన్‌లో సిఎం బృందం పర్యటించనుంది. టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించనున్నారు. ఒసాకా వరల్డ్‌ ఎక్స్‌పో లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించనున్నారు. జపాన్‌ కంపెనీలతో సిఎం బృందం చర్చలు జరుపనుంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్