Sunday, June 15, 2025

పడవ ప్రమాదం పై స్పందించిన సీఎం , ఉప ముఖ్యమంత్రి

- Advertisement -

గంటి పెదపూడి పడవ ప్రమాదం పై స్పందించిన సీఎం ద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పి గన్నవరం

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెదపూడి లో జరిగిన పడవ ప్రమాదం పై సీఎం, డిప్యూటీ సీఎం స్పందించారు. పడవ ప్రమాదంలో గల్లంతైన బాధ్యత కుటుంబానికి ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పి గన్నవరం మండలం గంటి పెదపూడి వద్ద బోటు ప్రమాద సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకు్ననారు. బోటు ప్రమాదం లో గల్లంతైన చదలవాడ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించార.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్