Thursday, April 10, 2025

శనివారం సీఎం జగన్ దెందులూరు పర్యటన

- Advertisement -

శనివారం సీఎం జగన్ దెందులూరు పర్యటన
ఏలూరు
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో  పర్యటించనున్నారు. వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ  సిద్దం  లో పాల్గొంటారు. ఆ రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి దెందులూరు చేరుకుంటారు, అక్కడ జరిగే వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ  సిద్దం  బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తరువాత బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్