Monday, March 23, 2026

బాధిత కుటుంబానికి అండగా సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

బాధిత కుటుంబానికి అండగా సీఎం రేవంత్ రెడ్డి
డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు పత్రాలను అందజేసిన అధికారులు
హైదరాబాద్

CM Revanth Reddy Stands by the Bereaved Family
ఒకవైపు పుట్టిన బిడ్డ ఎదుగుదల సమస్యలతో బాధపడుతుండగా, మరోవైపు నివాసం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటకు చెందిన రమేష్–సులోచన దంపతుల కథనంపై వెంటనే స్పందించి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మానవీయతను చాటుకున్నారు.
ఒక దినపత్రికలో  వెలువడిన కథనం ఆధారంగా, ఆ కుటుంబానికి తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెంటనే రెవెన్యూ సిబ్బందిని పంపించి, ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు పత్రాలను అందజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్