Sunday, September 8, 2024

శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
CM Revanth Reddy visited Srivara
CM Revanth Reddy visited Srivara

తిరుమల
తిరుమల ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం బుధవారం దర్శించుకున్నారు.అయన కుటుంబంతో మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనతో పాటు భార్య, కుమార్తె, అల్లుడు మనవడు ఉన్నారు. మనవడి పుట్టు వెంట్రుకల కార్యక్రమం కోసం ఆయన తిరుమలకు వచ్చారు. బుధవారం ఉదయం పుట్టు వెంట్రుకల కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ముడుపులు చెల్లించడానికి ఆలయంలోకి కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు .ఆలయంలోకి వైకుంఠము క్యూలైన్ ద్వారా ఆయన చేరుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్