Sunday, September 8, 2024

గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ సూసైడ్

- Advertisement -

గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ సూసైడ్

Apr 11, 2024,

గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ సూసైడ్
ఏపీలోని విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్ రావు గన్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. శంకర్ రావు స్థానిక ఐవోబీ బ్యాంక్ లో గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం 5 గంటలకు విధులకు హాజరై ఎస్ఎల్‌ఆర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ద్వారాకానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్