ఉదయం 9 గంటలకు 85 శాతం పూర్తయిన పింఛన్ల పంపిణీ

- Advertisement -

ఉదయం 9 గంటలకు 85 శాతం పూర్తయిన పింఛన్ల పంపిణీ

Disbursement of 85 percent completed pensions at 9 am

విజయనగరం
జిల్లాలో మంగళవారం తెల్లవారు జాము నుంచి అన్ని గ్రామాలు, మునిసిపల్ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా ఫించన్ మొత్తాల పంపిణీ ముమ్మరంగా జరిగాయి. గజపతి నగరం, బొండపల్లి మండలాల్లో పర్యటించి ఫించన్ మొత్తాల పంపిణీని  జిల్లా కలెక్టర్ డా. బి.ఆర్.అంబేద్కర్ పర్యవేక్షించారు. ఉదయం 9 గంటలకు జిల్లాలో 85 శాతం ఫించన్ మొత్తాల పంపిణీ పూర్తి అయినట్లు అయన వెల్లడించారు. ఉదయం 9 గంటల సమయానికి జిల్లాలో మొత్తం 2,78,240 ఫించన్ దారులకు గాను 2,34,785 మందికి ఫించన్ మొత్తాల పంపిణీ పూర్తి అయినట్లు అయన అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular