Monday, March 24, 2025

నష్టాల్లో కొనసాగుతున్న వంకాయ పంట

- Advertisement -

నష్టాల్లో కొనసాగుతున్న వంకాయ పంట

Eggplant crop continues to suffer losses

కాకినాడ
నల్లజర్ల మండలం అనంత పల్లి లో  రైతులు మరో మారు  వంగతోటను దున్నేస్తున్నారు.   తెల్ల వంకాయ ధర  ఇటీవల కాలంలో రెండు రూపాయలకు పడిపోవడంతో తాజాగా నీలం వంకాయ కూడా కేజీ మూడు రూపాయలకు చేరుకోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పంట చేతికి వచ్చే సమయం నాటికి  రోజు ఏదో ఒక మూలన  ఈ ఘటన జరగడంతో  రైతులు ఆందోళన బాట పడుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్