- Advertisement -

కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు? నోటిఫికేషన్ ఎప్పుడు? కౌంటింగ్ ఎప్పుడు? అనే వివరాలను ప్రకటించనుంది. ఇటీవల 5 రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల సంఘం.. ఓటర్ల జాబితా, భద్రత, ఎన్నికల నిర్వహణ అంశాలపై ఆరా తీసింది.
- Advertisement -



