Wednesday, January 22, 2025

ఐదుగురు మహిళలు..ఒకరు పురుషుడు

- Advertisement -

ఐదుగురు మహిళలు..ఒకరు పురుషుడు

Five women..one man

తిరుపతి
తొక్కిసలాటలో 40 మంది గాయపడ్డారు. 28 మందిని రుయా ఆసుపత్రికి తరలించారు.12 మందిని సిమ్స్ ఆస్పత్రికి తరలించారని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడించారు. రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 28 మందిలో నలుగురు,  సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 12 మందిలో ఇద్దరు మృతి చెందారు. మృతిచెందిన ఆరుగురిలో ఐదు మంది మహిళలు ఉండగా  ఒకరు మాత్రమే పురుషుడు.  ఇరువురిని మాత్రమే గుర్తించడం జరిగింది.  మరో నలుగురిని చిరునామా తెలియాల్సి ఉందని అయన అన్నారు.తిరుపతి తొక్కిసలాట క్షతగాత్రుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెంబర్: 08772236007.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్