Breaking News
Saturday, July 27, 2024
Breaking News

తొలిసారి.. ఒకే వేదికపై PM, తెలంగాణ CM

- Advertisement -

తొలిసారి.. ఒకే వేదికపై PM, తెలంగాణ CM

TS: ప్రధాని మోదీ రాష్ట్రంలో రెండురోజుల పాటు పర్యటించనున్నారు. మరికాసేపట్లో రాష్ట్రానికి రానున్న ప్రధానికి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ స్వాగతం పలుకుతారు. ఆదిలాబాద్, సంగారెడ్డిలో పర్యటించి రూ.7వేల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, సీఎం రేవంత్ ఒకే వేదికను పంచుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పీఎం, సీఎం ఒకే వేదికపై కనిపించనుండటం ఇదే తొలిసారి కానుంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!