Sunday, September 8, 2024

లోయర్ మానేరు ను సందర్శించిన మాజీమంత్రి

- Advertisement -

లోయర్ మానేరు(LMD)ను సందర్శించిన మాజీమంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. కామెంట్స్..

Former Minister visited Lower Maneru (LMD).

నాడు నిండు కుండ.. నేడు అడుగంటిన మానేరు.. మానేరును ఎండబెట్టిన పాపం కాంగ్రెస్ దే.. లక్షలాది క్యూసెక్కుల గోదావరి నీటిని సముద్రం పాలు చేసిండ్రు.. కాళేశ్వరం నీళ్లతో సూర్యపేట జిల్లా ఇప్పటికే సస్యశ్యామలంగా ఉండేది.. అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి, లక్ష్మి పంప్ హౌజ్ ద్వారా పైనున్న మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు నింపవచ్చు.. అక్కడనుంచి కాకతీయ కెనాల్ ద్వారా సూర్యపేట జిల్లా కు కాళేశ్వరం నీళ్లను చేర్చవచ్చు.. కాంగ్రెస్ ప్రభుత్వం సోయితో ఆలోచన చేస్తే హుజురాబాద్, వరంగల్ మీదుగా మైలవరం ప్రాజెక్టు బయ్యన్న వాగు ద్వారా ఇప్పటికే తుంగతూర్తి, సూర్యపేట రైతాంగానికి మేలుజరిగేది.. అది వదిలేసి కేసీఆర్ ను విమర్శించడం, BRS పార్టీని బద్నాం చేయడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుంది.. నీళ్లతో నిండాల్సిన మానేరు గడ్డి మొలిచి బీడుగా మారింది.. సూర్యపేట జిల్లాలో అనేక చెరువులు నీళ్లు లేక వెలవెల బోతున్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు మేలుకొని ప్రజల సమస్యల పట్ల, రైతాంగం ఎదుర్కుంటున్న ఇబ్బందుల పట్ల దృష్టి పెడితే మంచిది. అధికారం చేపట్టి 7 నెలలు గడుస్తున్నా ఇంకా గత ప్రభుత్వం పై విమర్శలేనా.. అభివృద్ధి పట్టదా..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్