Monday, March 24, 2025

దుర్గమ్మను దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

- Advertisement -

దుర్గమ్మను దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

Former President Ram Nath Kovind visited Durgamma

విజయవాడ
భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులు శుక్రవారం నాడు ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ద పండితులు మాజీ రాష్ట్రపతి కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రామనాధ్ కుటుంబ సభ్యులకు వేద ఆశీస్సులు అందజేసారు. అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని శేష వస్త్రాలను అందజేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్