Friday, February 7, 2025

సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ పనులు పరిశీలించిన జీహెచ్ఎంసి కమిషనర్

- Advertisement -

సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ పనులు పరిశీలించిన జీహెచ్ఎంసి కమిషనర్

GHMC Commissioner inspected the second level flyover works

హైదరాబాద్
గచ్చిబౌలి నుండి కొండ పూర్  చేపట్టి  శిల్ప లె ఔట్   సెకండ్ లెవెల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను  జి హెచ్ ఎం సి కమిషనర్ ఇలంబరీది పరిశీలించారు.  సర్వీస్ రోడ్డు కు సంభందించిన  భూసేకరణ పూర్తి చేయాలని

అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భూసేకరణ లో ప్రభుత్వ పాఠశాల భవనం కొంత మేరకు  కొల్పోతున్నందున  విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సి యస్ ఆర్ పద్ధతిలో భవన నిర్మాణాలు చేపట్టేందుకు

చర్యలు తీసుకోవాలని జోనల్ కమీషనర్ కు ఆదేశాలు జారీ చేసారు.
విద్యార్థులకు రోడ్డు కు ఇరువైపులా దాటి  వెల్లె సందర్భంలో  ప్రమాదాలు సంభవించకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి  ప్రతిపాదన లు సిద్దం చేయాలని  అన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను నిర్దేశించిన కాల

వ్యవధిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచిం,ఆనే.
కమిషనర్ వెంట ప్రాజెక్టు సి ఈ దేవానంద్, శేరికింగం పల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, యస్ ఈ  శంకర్ నాయక్, డి సి ముకుందా రెడ్డి r ఈ ఈ హరీష్, నాయకు టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు

పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్