Thursday, March 27, 2025

వరద బాధితులు ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

- Advertisement -

వరద బాధితులు ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది
ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Government is all set to help the flood victims-MLA Bolishetti Srinivas

తాడేపల్లిగూడెం,

తాడేపల్లిగూడెం. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు  మేరకు 9వ తేదీ నుంచి మూడు రోజులపాటు విజయవాడ వరద బాధితుల ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాడేపల్లిగూడెం తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి ఆహార పొట్లాలతోపాటు నిత్యవసర సరుకులు  అందించేందుకు జనసేన నాయకులతో పాటు తెలుగుదేశం బిజెపి నేతలు చేస్తున్న సాయంమరువలేమన్నారు. విజయవాడలోని సింగ్ నగర్, ప్రకాష్ నగర్,పాయకాపురం, రాజీవ్ కాలనీ బుడమేరు మునక ప్రాంతాల్లో ఆయన ట్రాక్టర్ పై పర్యటించారు. అనంతరం వరద బాధితులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 25 కేజీల బియ్యం ఉల్లిపాయలు బంగాళాదుంపలు నిత్యవసర సరుకులు స్వయంగా ఇంటింటికి తిరిగి వారికి అందజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్