Monday, January 13, 2025

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్

- Advertisement -

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Governor Chandrababu and Pawan Kalyan welcomed President Draupadi Murmu

గన్నవరం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ నుండి ప్రత్యేక వాయుసేన విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్,ఎమ్మెల్యే యార్లగడ్డ

వెంకట్రావు తదితరులు స్వాగతం పలికారు. మంగళగిరి ఎయిమ్స్లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రపతి వచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్