Thursday, January 16, 2025

నేను నీతి, నిజాయితీ గల టీడీపీ కార్యకర్తను : గౌతు శిరీష

- Advertisement -

నేను నీతి, నిజాయితీ గల టీడీపీ కార్యకర్తను : గౌతు శిరీష

I am an ethical and honest TDP worker: Gauthu Sirisha

విజయవాడ
నేను నీతి, నిజాయితీ గల టీడీపీ కార్యకర్తనని గౌతు శిరీష అన్నారు. నూజివీడులో గౌడ సంఘం ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం వివాదంపై గౌతు శిరీష వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలియదు. ఇకపై ఏ కార్యక్రమానికి వెళ్లినా.. ఎవరు వస్తున్నారో చూసుకుని వెళ్తానని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్