షర్మిల కుమారుడు వివాహ వేడుకకు జగన్ దూరం

- Advertisement -

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల తనయుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకాలేదు. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో శనివారం షర్మిల తనయుడి వివాహం జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన వేడుకకు వైఎస్‌ విజయమ్మతో సహా సన్నిహితులు హాజరయ్యారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular