Sunday, September 8, 2024

వాతలు పెట్టినా జగన్ కి ఇంకా బుద్ధి రాలేదు.

- Advertisement -

వైకాపా నేతలకు శ్వేతపత్రం అంటే తెలుసా
టిడిపి నేత బుద్ధ వెంకన్న
విజయవాడ

Jagan still hasn’t come to his senses even though he has been begging.

వాతలు పెట్టినా జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు. పేర్ని నాని కి శ్వేత పత్రం అంటే ఏందో తెలుసా. ఎప్పుడైనా వైసిపి వాళ్లు శ్వేత పత్రాలు విడుదల చేశారా. చంద్రబాబు పోలవరం వెళ్లడం తప్పా. పోలవరం పూర్తి చేయాలని లక్ష్యంతో చంద్రబాబు పర్యటన చేస్తున్నారు. మీ పరిపాలన ఎలా చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. వైసిపి వాళ్ళ దొంగతనాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడి ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. చంద్రబాబు సీఎం అవ్వగానే పెంచిన పింఛన్ ను అందించారు. జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ప్రజావేదిక కూల్చారు. అసలు చెత్త పన్ను వేసింది ఎవరు. మీరు ఐదు సంవత్సరాలు పాటు రాష్ట్రాన్ని చెత్త గా మార్చేశారు. ఆ చెత్తంతా క్లీన్ చేస్తున్నారు చంద్రబాబు. 35 రోజుల్లోనే ఆ చెత్త అంత క్లీన్ అయిపోతుందా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ టూర్లు చేస్తున్నాడు. ఎప్పుడైనా జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు రాష్ట్ర అభివృద్ధికి పని చేశాడా. దోచుకున్న లక్షల కోట్లతో సోషల్ మీడియాని నడిపిస్తున్నారు. దోచుకున్న డబ్బులతో సోషల్ మీడియా తో కూటమినేతలపై విమర్శలు చేస్తున్నారు. మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. ఇప్పటికి ప్రజలు వైసిపి పార్టీని అసహ్యించుకుంటున్నారు.. ఆ 11 సీట్లు ఎందుకు ఇచ్చామని ప్రజలు ఆలోచిస్తున్నారు. పూర్తిగా భూస్థాపితం చేస్తే బాగుండు అనుకుంటున్నారు. పేర్ని నాని బందర్ ను ఏం అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు పోర్టు అనేది పూర్తి చేయలేదు. చంద్రబాబు నాయుడు పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తారు. మచిలీపట్నానికి 70,000 కోట్లతో బిపిసిఎల్ రిఫైనరీ తీసుకొస్తున్నామని అన్నారు.
జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం అనేది ఇంకా కలే. చంద్రబాబుకు మరో అవకాశం వచ్చినట్లు,తమకి కూడా అధికారం వస్తుంది అని వైసిపి నేతలు పగటి కలలు కంటున్నారు. చంద్రబాబు రెక్కల కష్టంతో పార్టీని అధికారులకు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మారు కాబట్టి అధికారంలోకి వచ్చాము. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరోసారి నమ్మే అవకాశం లేదు. వైసిపి నేతలు కాజేసిన డబ్బు గురించి ప్రజలకు చెప్పడం తప్ప. జగన్ భవంతుళ్ళు ఉండొచ్చు కానీ, పేదవాళ్లు సొంత నివాసాల్లో ఉండకూడదా . టిడ్కో ఇల్లు ఎందుకు జగన్ పూర్తి చేయలేకపోయాడు. గాలి మాటలు చెప్పడం వైసీపీ నేతలు మానుకోవాలి. 2024 నుంచీ 2029 కాలంలో రాష్ట్రం పరుగులు పెడుతుంది. అసలు రాష్ట్రంలో ఎన్ని శాఖలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి తెలుసా. ఇప్పటికే ప్రజలు ఓటు రూపంతో వైసీపీ నేతలకు వాతలు పెట్టారు. నిజంగా కొలిమిలో కడ్డీ పెట్టి వాత పెట్టేదాకా తెచ్చుకోవద్దని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్