Sunday, September 8, 2024

జగన్ కీలక నిర్ణయం 

- Advertisement -

బ్రేకింగ్ న్యూస్: జగన్ కీలక నిర్ణయం

Jagan’s key decision

AP: మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ తన బెంగళూరు పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఏపీకి వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వినుకొండ ఘటన నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లి నుంచి ఆయన వినుకొండ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్