Sunday, September 8, 2024

జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో విడుదల

- Advertisement -

జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో విడుదల
విజయవాడ
జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో ను ఆ పార్టీ అధినేత వివి లక్ష్మీనారాయణ గురువారం విడుదల చేసారు. రైతులకు ప్రతి నెలా ₹5వేలు, వడ్డీలేని రుణాలు, రైతు కమిషన్ ఏర్పాటు, ఎకరానికి ₹15వేల నష్టపరిహారం, ప్రతి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.  ఏటా జనవరి 26న గ్రూప్-1,2 నోటిఫికేషన్లు, సెప్టెంబర్లో ఉపాధ్యాయ పోస్టులు, అక్టోబర్ 21న ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్