Sunday, September 8, 2024

శబరిమలైను తలపిస్తున్న కాణిపాకం ఆలయం

- Advertisement -

శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాలో స్వయంభుగా వెలసిన కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అయ్యప్ప స్వామి భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీ స్వామివారి దేవస్థానం నందు కొనసాగుతున్న అయ్యప్ప స్వాముల భక్తుల రద్దితో అతి శీఘ్ర దర్శనం, శీఘ్ర దర్శనం క్యూలైన్  నిండిపోయి వెలుపలకు వచ్చాయి. క్యూలైన్లోని శబరిమలై అయ్యప్ప స్వామి భక్తులు ముందుగా కాణిపాకం గణపతిని దర్శించుకోవడానికి వస్తున్నడంతో దింతో ఆలయ పరిసరప్రాంతం కిక్కిరిపోయింది. అయ్యప్ప స్వాములు రద్ది ఎక్కువవడంతో ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాట్లు చేసి దర్శనభాగ్యం కల్పించారు.

Kanipakam temple overlooking Sabarimala
Kanipakam temple overlooking Sabarimala
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్