Sunday, September 8, 2024

సూర్యాపేట జిల్లా నడిగూడెం సింగిల్ విండో చైర్మన్ గా కొల్లు రామారావు ఏకగ్రీవంగా ఎన్నిక

- Advertisement -

సూర్యాపేట జిల్లా నడిగూడెం సింగిల్ విండో చైర్మన్ గా కొల్లు రామారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు

Kollu Rama Rao was unanimously elected as the single window chairman of Suryapet District Nadigudem.

సూర్యాపేట డి సి ఓ ఎస్ పద్మ , డి సి ఓ సూపర్డెంట్ కే పద్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూత్కూరు వెంకటరెడ్డి, కొల్లు క్షేత్రయ్య ,రమేష్ ప్రసాద్, కొల్లు వీరయ్య,సుధీర్, యుగంధర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, దున్న శ్రీను, బాణాల నాగరాజు, విజయ రామారావు, శ్రీను, రాంపల్లి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు రాములు, తదితరులు , సహకార సిబ్బంది, సింగిల్ విండో డైరెక్టర్లు,పాల్గొన్నారు. అనంతరం చైర్మన్గా ఎన్నికైన కొల్లురామారావును , వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, డైరెక్టర్లు, ఘనంగా సన్మానించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్