Wednesday, April 2, 2025

దివి సీమను తాకిన కృష్ణానది వరద తీవ్రత

- Advertisement -

దివి సీమను తాకిన కృష్ణానది వరద తీవ్రత

Krishna river floods Intensity touched the borders of Divi Seems

ఎన్టీఆర్ కృష్ణా
కృష్ణానది వరద తీవ్రత దివి సీమను తాకింది. అవనిగడ్డ మండలం పులిగడ్డ వద్ద 21 అడుగులకు  వరద నీటిమట్టం చేరింది. పులిగడ్డ వద్ద ఆక్విడెక్ట్ పూర్తిగా నీటమునిగింది. మోపిదేవి మండలం కే. కొత్త పాలెం ఎస్సీ వాడలోకి  వరద నీరు చేరుకుంది. అధి్కారులు కాలనీలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ పల్లెపాలెం, మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్