Sunday, September 8, 2024

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన లో వ్యక్తి సజీవ దహనం

- Advertisement -

హైదారాబాద్ టూ చీరాల కు వెళ్ళే శ్రీ క్రిష్ణా ట్రావెల్స్ బస్సు లో నల్లగొండ జిల్లా మర్రి గూడ బైపాస్ దగ్గర తెల్ల వారు జామున 2 గంటల సమయం లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ బస్సులో మొత్తం 34 మంది ప్రయానించగా అందులో ఒకరు సజీవ దహనమాయ్యారు. చనిపోయిన వ్యక్తి ఎముకులు గుర్తించారు. మిగతా ప్రయాణికులుకు చిన్న గాయాలే తప్ప ప్రమాదం ఏమీ లేదని, ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజ్ , బంగారంతో పాటు అమెరికా వెళ్ళాలనే అమ్మాయి వీసా కూడా దగ్ధం అయ్యింది అని చెప్పారు

Man burnt alive in private travel bus fire incident
Man burnt alive in private travel bus fire incident
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్