Sunday, September 8, 2024

బస్సు ప్రయాణికులను కలిసిన మంత్రి పొన్నం

- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రం లో మార్నింగ్ వాక్ చేసి నగర ప్రజల్ని కలిసిన అనంతరం బస్ స్టాండ్ లో ప్రయాణికులను కలిసి ఉచిత ప్రయాణం పై మహిళలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ గారు.. వారి తో పాటు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే  తూంకుంట నర్సారెడ్డి, నాయకులు తాడురి శ్రీనివాస్,పూజల హరికిషన్ తదితరులు ఉన్నారు..

Minister Ponnam met the bus passengers
Minister Ponnam met the bus passengers
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్